ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే ధర్మనిధి సాహిత్య పురస్కారానికి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఎంపికయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపు నిచ్చారు.
హిమాలయ పర్వతాల పై ఉన్న అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మీ క్రెడిట్కార్డు వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందంటూ.. కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.