చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెం�
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 184 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. అంతకంటే ఎక్కువగానే పంటనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.
Former Minister Koppula | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువైన శ్రీకనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర�
Chicken farming | పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని పశు వైద్యశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ అన్నారు.
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.
Bandi Sanjay | బండి సంజయ్ కుమార్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్పై నిరాధర ఆరోపణలు చేసినందుకు గాను మంగళవారం నగరంలోని కరీంనగర్ ఏసీపీకి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్�
Karimnagar | గ్రామీణ ప్రాంతాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ఇప్పటికి ప్రారంభించలేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉండటంతో, పనులు ప్రారం