ప్రజలకు ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం సక్రమంగా అందిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డివిజన్ ఉపాధ్యక్షుడు ఏరుకొండ సదానందం అన్నారు.
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.