కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీతి అయోగ్, ఏఐఎం ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని పాఠశాలల నుండి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్(న్యాక్) గుర్తింపు కోసం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ‘న్యాక్'గా మంచి గ్రేడ్లు పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.
Nallabelli | పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై అలాగే అబ్బాయి బంధువులపై సుమారు 50 మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగింది.
వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.