Dagdu Sakpal | మహారాష్ట్ర (Maharastra) లోని లోకల్ బాడీస్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కూడా మొదలుకానుంది. ఇలాంటి తరుణంలో ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన (Shivsena UBT) కు ఎదురుదెబ్బ తగిలింది.
కాక వెంకట స్వామి మెమోరియల్ టీ-20 ఫేజ్-2 క్రికెట్ పోటీల్లో మ్యాచ్లో వరుస విజయాలను నిజామాబాద్ నమోదు చేసుకోగా నిన్న ఓడిపోయిన రంగారెడ్డి, ఖమ్మం జట్లు నేడు గెలిచి పర్వాలేదు అనిపించాయి.
విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండప పైకప్పు నీటి పారుదలను అందించే పనులను కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్ ప్రారంభించారు.