‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 27న టాటా ఏఐఏ ఇన్సూరెన్స్, గాయత్రి కమ్యూనికేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో అన్ని గ్రూపుల డిగ్రీ ఫ�
నయాబాదులో గల నల్ల పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ - శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు.