Congress Ministers - Grade War ; మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా?.. అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి.
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు అందాలభామల చుట్టూ తిరుగుతున్నదని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలిపోయింది. పెద్దగా గాలి వీయడంతో జనం, పోలీసులు పరుగులు తీశారు.
Yadadri Laxmi Narasimha Swamy | 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో యాదగిరిగుట్ట స్వామి వారికి తీవ్ర అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆరోపించారు. గుట్ట అభివృద్ధికి ఒక్కపైసా నిధులు కేటాయించపోగా.. స్వ�
రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసి�
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌత
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్ర