మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు తాగి, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు అద్దెప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మె సైరన్ మోగించారు. రూ.170 కోట్ల బకాయిలను రాబట్టుకోవడంతోపాటు ప్రస్తుతం ఇసు ్తన్న నెలవారీ అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పె
విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్
Harish Rao | ముగ్గురు మంత్రులకు(Telangana ministers) ఫోన్ చేసినా ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సీఎం రేవంత్రెడ్డి తు.చ తప్పకుండా తెలంగాణలో అమలుచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
రాష్ట్ర మంత్రివర్గం మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా ఏడుగురు మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్యనేతకు కత్తి అందించిందా? ఢిల్లీ ‘దక్షిణ’ గురువు వేసిన ట్రాప్లో పడి తనకు తెలియకుండానే కట్ట
ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అర�
Congress Ministers - Grade War ; మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా?.. అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి.