పచ్చదనం ప్రగతికి ఇంధనం.. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించిన సీఏం కేసీఆర్ హరిత హారం పథకంతో తెలంగాణకు పచ్చని అందాలు అద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం 8 విడతలు విజయవంతంగా పూర్
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొకల సంరక్షణ బాధ్యత అధికారులదేనని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో జిల్లాలో తెలంగాణక�
హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్ సూచించారు. మున్సిపాలిటీలో ఆయన గురువారం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో
పచ్చని చెట్లతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్
హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోన
హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మున్సిపాలిటీలు నాటే మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింద�
ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చలహారాన్ని సింగారించుకోనున్నది. ఐదు జిల్లాలు పచ్చందాలతో పరిఢవిల్లనున్నాయి. పచ్చని మొక్కలతో హరిత తోరణాలు చిగురించనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 9వ విడ�
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల ప�
నగరంలో పచ్చదనం పెరిగేలా, కాలనీలన్నీ పచ్చని లోగిళ్లు అయ్యేలా ప్రభుత్వం హరితహారం పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమ పనులను జీహెచ్ఎంసీ, అర్బన్ బయో డైవర్శి
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను
చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన�
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే ఎనిమిది విడుతల్లో కోట్ల మొక్కలు నాటింది. ఇప్పుడు తొమ్మిదో విడతలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎక్కడా వెనక్కి త