తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా, వచ్చే నెలలో తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప
మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాన�
గ్రామకంఠం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్శర్మ అధికారులకు సూచించారు. మంగళవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, నర్సరీ, సెరిగేషన్, కం
వృక్షో రక్షతే రక్షితః.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని పెద్దలు చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు విడుతల్లో వ�
లక్ష్యాన్ని మించిన తెలంగాణకు హరితహారం 8వ విడతలో ఆరు జిల్లాలు ముందు వరుసలో అగ్రస్థానంలో వనపర్తి, చివరలో నల్లగొండ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్ర�
కొండాపూర్ : కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో బుధవారం కమాండెంట్ పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణలో భాగం
పచ్చదనం పెంచుదాం.. విలయాన్ని నివారిద్దాం చేయిచేయి కలుపుదాం.. మన నగరానికి కొత్త ఊపిరిపోద్దాం.. హరితహారంలో భాగస్వామ్యమై..హరితమయంగా మార్చుకుందాం చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం నిర్లక్ష్యం చేస్తే తప్పదు మూ
ఏడోవిడుత హరితహారానికి బల్దియా సిద్ధం ఆరు జోన్లలో 600 నర్సరీలు ఏర్పాటు వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పంపిణీతోపాటు రహదారుల వెంట గ్రీనరీకి ప్రాధాన్యం సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తేతెలంగా�
జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కీసరలో హరితహారంపై సమీక్ష సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి మేడ్చల్, కీసర, జూన్ 21(నమస్తే తెలంగాణ): ప్
మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హరిత లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది మే�