తెలంగాణ చరిత్ర అద్భుతమైనదని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సామాజిక అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఇక్కడ జరిగాయన్నారు. గురువారం కేయూ ఆడిటోర
Deeksha Divas | చరిత్రకు కాలం భూమిక. కాలంతోపాటు జరిగేవన్నీ గుర్తుండాల్సిన పనిలేదు. కలకాలం నిలిచిపోయే విషయాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. అరుదైన త్యాగాలను, విలువైన జ్ఞాపకాలను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది.
Deeksha Divas | పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం.
CM KCR | చరిత్రలో శతాబ్దాలుగా, ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా మరుగునపడిన మహనీయులను వెలికి తీసి వారి త్యాగాలకు సగౌరవ కీర్తిని కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. భావి తరాలకు స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ అస్తిత్�
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగా ణ చరిత్ర, రాష్ట్రసాధన ఉద్యమానికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వ�
తెలంగాణ చరిత్రకు బోధన్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రముఖ పరిశోధకుడు సిద్ధ సాయిరెడ్డి రచించిన ‘తరతరాల బోధన్ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం ఆయన హైదరాబాద్లో ఆవిష్కరి
తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు కారణమైన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ను మంగళవారం తార్నాకలో ఘనంగా జరుపుకున�
హైదరాబాదు : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగి�
తెలంగాణ ఎకానమీ 1. 1956-1965 మధ్యకాలంలో తెలంగాణ ఆదాయాన్ని వివిధ రంగాల వాటాలను ఆరోహణ క్రమంలో గుర్తించండి ? 1) వ్యవసాయరంగం, పరిక్షిశమలు, సేవలు 2) సేవలు, పరిక్షిశమలు, వ్యవసాయరంగం 3) పరిక్షిశమలు, వ్యవసాయం, సేవలరంగం 4) సేవలు,
-నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. -ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్ల�
హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర మూడో ఎడిషన్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని మ�
బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి.. -నిజాం ఉల్ముల్క్ ఆధీనంలో అహ్మద్నగర్ -ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్ -కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ -ఇమాదు
రాష్ట్రాల ఏర్పాటుకు భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనను పరిగణనలోకి తీసుకోవాలి.. దేశంలో ఒకే భాష మాట్లాడేవారికి ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలుండాలి.. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే సూత్రం ఎంతో ప
1. పేద దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు? 1) 2015, జనవరి 26 2) 2014, అక్టోబర్ 2 3) 2015, ఆగస్టు 15 4) 2014 జూన్ 2 2. ఉస్మానియా జేఏసీ కన్వీనర్గా ఉంటూ ఓయూలో విద్యార్థి గర్జన నిర్వహించినవారు? 1) పిడమర్తి �