వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక �
రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323) -రుద్రమదేవికి మగసంతానం లేకపోవడంతో తన కూతురు ముమ్మడమ్మ కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడిని తన వారుసుడిగా ప్రకటించింది. -కాకతీయ సింహాసనం అధిష్టించిన తర్వాత కూడా చాలా ఏండ్లప�
జైనమతం -కాకతీయుల్లో మొదటితరానికి చెందిన చాలామంది పాలకులు జైనమతాన్ని ఆచరించి ఆదరించారు. వైదిక మతాభిమానులైన తూర్పు చాళుక్యుల రాజ్యంలో నిరాదరణకు గురైన జైనులకు అనుమకొండ ఆశ్రయంగా మారింది. వృషభనాథుడిని తూర�
శిల్పం, కట్టడాలు: కాకతీయులు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో అద్భుత దేవాలయాలను, కోటలను, తోరణాలను కట్టించారు. వారి సామంతులు, మంత్రులు, సేనాధిపతులు, రాష్ర్టాల పౌలకులు తమ యజమానులను స్ఫూర్తిగా తీసుకొని అనేక దేవాలయా�
క్రీ.శ. 1720లో లెనాయిర్ పుదుచ్చేరి గవర్నర్గా వచ్చిన తర్వాత ఫ్రెంచ్వారి బలం తిరిగి పుంజుకుంది. ఈ కాలంలో ఫ్రెంచివారు 1721లో మారిషస్ను ఆక్రమించారు. మలబార్ కోస్తాలో ఉన్న మహేను 1725లో, కరైకల్ను 1739లో స్వాధీనపర్చుక�
కుమార సింగమనాయుడు (క్రీ.శ. 1383-1399) -అనపోతానాయుడి తర్వాత రాచకొండ సింహాసనం అధిష్టించాడు. -ఇతనికి కుమార సింగమనాయుడు (రెండో), సర్వజ్ఞ, సింగమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. -ఇతడు గొప్ప యోధుడు. యువరాజుగా ఉన్నప్పుడే �
నకాష్ (నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు) – ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో కళాత్మకమైన బొమ్మలు, వస్తువులు చిత్రాలు తయారవుతాయి. వీటినే నకాష్లని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే కళాత్మక వస్తువులు మూడు రూపా�
మహ్మద్ కులీ కుతుబ్షా (1580-1612) -ఇతడు ఇబ్రహీం కులీకుతుబ్షా మూడో కుమారుడు. -గొప్ప కళాభిమాని, నిర్మాత. ఇతడే నేటి హైదరాబాద్ నగర నిర్మాత. -ఇతడు గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగు భాషలో కూడా మంచ�
కుతుబ్షాహీలు -సైనిక వ్యవస్థ: బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్షాహీలు.. బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన �
610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్జీవోల డిమాండ్తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి 2004, �
భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. విద్యారంగంలో, పురాతత్వ శాస్త్రంలో చౌధరి కొన్ని మంచి పనులు చేశాడు. హైదరాబాద్ పురాతత్వ శాఖకు...
హైదరాబాద్ రాజ్యంలో అనేక సంస్థానాలు ఉన్నప్పటికీ వాటిలో 14 మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో కొన్ని కాకతీయుల కాలంలో, కొన్ని కుతుబ్షాహీ లు, మరికొన్ని అసఫ్జాహీల కాలంలో...
తెలంగాణ మహాసభ -ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రారంభమైన ఉల్లంఘనల పర్వాన్ని నిలువరించడానికి మేధావులందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేశారు. -ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రాంత ప్రయోజనా�
67. గుప్తుల కాలంలో భూములు, వాటి వివరణల్లో సరికానిది? 1) క్షేత్రం- అన్ని రకాల పంటలు పండేవి 2) ఖిల- పచ్చిక బయళ్లు 3) వస్తి- నివాసయోగ్యమైన భూమి 4) అప్రహత- అటవీ భూములు 68. గుప్తుల పాలనలోని పన్నులకు సంబంధించి సరికాని వాక్య�