Jagadevpur | సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో కొత్త రాతియుగానికి చెందిన ఆదిమానవుల ఆవాసం ఆనవాళ్లు గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు ప్రణయ్కుమార్
chandragadh fort | పర్యాటకం అంటే పాలమూరే. ప్రాచీన ఆలయాలు, సిద్ధ పురుషుల బృందావనాలు, నదుల గలగలలూ.. ఇక ఖిల్లాలకైతే కొదవే లేదు. కోట కోటకో చరిత్ర. అందులోనూ అమరచింత మండలంలోని చంద్రగఢ్ కోట రాజసాన్ని చూసి తీరాల్సిందే. ఆ నిర్�
Telangana History | చరిత్ర చదివేవాళ్లకు మొదట్లో ఒక సందేహం వస్తుంది. చరిత్రకు ఆధారాలుగా గుళ్ళూ, బౌద్ధ స్తూపాలూ, జైన బసదులు వంటి మతపరమైన కట్టడాలు మాత్రమే ఎందుకు కనిపిస్తాయనేదే ప్రశ్న. ఎందుకంటే మతానికి సంబంధించిన కట్ట�
Telangana History | ఒక జనపదం రాజ్యంగా మారాలంటే, ఒక రాజ్యం సామ్రాజ్యంగా మారాలంటే కావాల్సింది పటిష్టమైన ఆర్థికవ్యవస్థ. అందుకోసం ఏమేం ఉండాలో ఆర్థిక చరిత్ర చెప్తుంది. మూడు ముఖ్యమైన లక్షణాలే సమాజాన్ని లేక రాజ్యాన్ని ఆర్
గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించిన శాతవాహన సామ్రాజ్యంలోని చాలా నగరాలు, పట్టణాలు భూగర్భంలో ఇప్పటికీ దాగి ఉంటే, కొన్ని జల సమాధి అయిపోయినయి.
Telangana History | విశాల భారత ఉపఖండ చరిత్రలో మగధ తరువాత విలసిల్లినది మన శాతవాహన సామ్రాజ్యం. దాదాపు మూడు శతాబ్దాల పాటు పరిఢవిల్లిన ఈ సామ్రాజ్యానికి పునాదులు మరో వందేండ్ల కిందటే మన కోటలింగాలలోనే పడ్డాయి. భారత దేశ
Telangana History | రాళ్లను మొరటు పనిముట్లుగా చెక్కిన పాత రాతియుగం కొన్ని లక్షల ఏండ్లు నడిస్తే, నునుపెక్కిన కొత్త రాతియుగపు పనిముట్లు చెక్కుకొనే దశ మధ్య రాతియుగం గుండా సాగింది. మానవుల అభివృద్ధి ఒకే రకంగా, ఒకే క్రమంల
ప్రాకృతిక రాతి స్తంభాలను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని రిజర్వు ఫారెస్ట్లో ప్రాకృతిక రాతి స్తంభాలు వెలుగుచూశాయి
‘భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో..’ రెండు లైన్లలో మొత్తం మానవ పరిణామశాస్ర్తాన్ని నిర్వచించిన మహాకవి దాశరథి. మానవ అవతరణకు ముందు తెలంగాణ నేల మీద జరిగిన మార్పు
నీరు ఈ భూమ్మీద ప్రతి జీవికి ప్రాణం పోసింది. మట్టికి ప్రాణం పోసే గుణాన్ని అందించింది. మనిషికి నడక నేర్పింది. మన నాగరికత నదీ లోయల్లో విస్తరించింది. గోదావరీ, కృష్ణలు తెలంగాణలో గ్రామాల్ని సాకి పెంచి పెద్ద చేస�
జోగులాంబ జిల్లా మేడికొండలో వెలుగులోకి రాతియుగం పెయింట్లను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులోని ఫకీరోనిమిట్ట వద్ద ఉన�
వెయ్యేళ్ల నాటి శిల్పాలను పరిరక్షించాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి విజ్ఞప్తి మహబూబ్నగర్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో వెయ్యేళ్ల న�
శ్రీనాథ, పోతనలు బావ, బావమరుదులు అని లోకంలో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. పోతన అచ్చమైన తెలంగాణ వాడు. శ్రీనాథుడేమో తీరాంధ్రవాడు. వారి భక్తిమార్గంలో, జీవిత విధానంలో ఉన్న వైరుధ్యం వల్లనో ఏమో అటువంటి కథలు పుట్టాయి. �
2019 జూన్లో వ్యక్తిగత సెలవుపై అమెరికా వెళ్లినప్పటి సంగతి. మా బిడ్డ చదువుకున్న టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఏర్పాటుచేసిన సింహం బొమ్మ దగ్గర ఒక శిలాఫలకం నన్ను ఆకర్షించింది. ఈ యూనివర్సిటీ �