తెలంగాణ చరిత్ర 1. నిజాం ప్రభుత్వం మొదటగా భూ మారకపు నిబంధనను ఎప్పుడు తీసుకొచ్చింది? 1) 1936 2) 1937 3) 1940 4) 1944 2. హైదరాబాద్లో మొదటిసారి రేడియో కేంద్రాన్ని మహబూబ్ అలీ ఎప్పుడు ఏర్పాటుచేశారు? 1) 1920 2) 1925 3) 1930 4) 1933 3. మొదటి గిరిజన రైతు �
మన కవులు గుణాఢ్యుడు క్రీ.పూ 200-150లో వర్థిల్లినాడని చరిత్ర చెపుతుంది. గుణాఢ్యుడు తెలుగువాడే. గుణాఢ్యుని తల్లి బ్రాహ్మణ కన్య అని తండ్రి నాగ ప్రభువు అని పురాతత్వ సాహితీవేత్తలంతా నిర్ధారణ చేశారు. ఆనాటి భాష ప్ర�
ఆర్థిక సంస్కరణలు సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి నిజాం రాజ్యంలో ప్రభుత్వ ఖర్చులు ఆదాయానికి మించి ఉన్నాయి. నిజాం రాజులు తమ సిబ్బందికి జీతాలు చెల్లించే స్థితిలో లేరు. నిజాం తన సొంత భూములను వ
1. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు? 1) సోమారపు సత్యనారాయణ 2) కాచం సత్య�
తెలంగాణ పోరాటాన్ని కావ్య వస్తువుగా స్వీకరించి 1949లో తెలంగాణ కావ్యాన్ని 16 పర్వములుగా రాసిన కవి? – కుందుర్తి ఆంజనేయులు పూర్తిగా వచన కవిత్వంలో మొదటి కావ్యం? — కుందుర్తి తెలంగాణ (తెలంగాణ తొలి తెలుగు విప్లవ �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలకు అధ�
– 1948 నాటి పోలీస్ చర్య ద్వారా భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనం నాటి నుంచే మరాఠ్వాడాలు, కన్నడిగులతో పాటు మద్రాస్ రాష్ట్ర ఆంధ్రుల ఆధిపత్యం, అజమాయిషీ ధోరణుల వల్ల తెలంగాణ ప్రాంత ప్రజల్లో హైదరాబాద్ రా
-నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స -తెలంగాణలో బౌద్ధం అశోకుడి కంటే ముందే ఉన్నదని, ఎన్నో చరిత్ర ఆధారాలు లభించినప్పటికినీ, ఇటీవల గౌతమ బుద్ధుని చివరి శిష్యుడు (బిక్కు-భిక్షువు) కొండన్న శిష్యుల్లో ఒకరైన శర�
తిరిగి బోధన్ చేరిన మన కథ తిరిగి తిరిగి కథ కంచికి చేరిందో లేదో తెలియదుకానీ తెలంగాణ కథ మాత్రం తిరిగి తిరిగి బోధన్కు చేరుకుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అస్సక మహాజనపదం రాజధాని బోధన్. ఆ తర్వాత బోధన్, రా�
అర్వచీన ఆర్వా(ప్రా)చీన, సంప్రదాయాల్లోనూ మన తెలంగాణలో రసవాద ప్రక్రియ ఉంది. మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 12, 13వ శతబ్దాంలో రెండో ప్రతాపరుద్రుడు పరుస(శ)వేది చేయించాడని చెబుతున్నప్పటికినీ ఆ మహారాజు కంటే ముం�
రెండో విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555-569) -ఇతడు చిన్న వయస్సులోనే (16) సింహాసనాన్ని అధిష్టించాడు. -ఇతని బిరుదు సకల భువన రక్షాభరణైకాశ్రయ. ఇది ఇతని రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది. -ఇతను తన 11వ పాలనా సంవత్సరంల
వైదిక మతావలంబికులు విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటివి వారి బిరుదులు. వారు శివభక్తులని, బ్రాహ్మణ మతావలంబికులని శాసనాలు తెలియజేస్తున్నాయ
-కథలు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర కొన్ని కథలు కర్ర ఎల్లారెడ్డి, డాక్టర్ బీవీఎన్ స్వామి సంపాదకత్వంలో వెలువడినాయి. -మా పంతులు – డాక్టర్ పి. యశోదారెడ్డి -యు�