దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జోహన్నెస్బర్గ్లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణవాసులే కాకుండా, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, స్థానికుల
KTR | పూలను బతుకమ్మ దేవత రూపంలో పూజించే తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని కొందరు చరిత్ర తెలియని అజ్ఞానులు మాట్ల�
Telangana Formation Day | బీఆర్ఎస్ మలేషియా శాఖ , మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
KTR | పుష్కర తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, విష ప్రచారాలతో ఇక్కడ అధికారంలోకి వ
Gaddam Sammaiah | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు మరోసారి అవమానం ఎదురైంది. మంగళవారం పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల కోసం ప్రొటోకాల్ ప్రకారం అతిథిగా పిలిచి
Revanth Reddy | రైతులు ఒకే పంట వేయొద్దని, అన్ని పంటలూ పండించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. పరోక్షంగా వరి ఎక్కువ పండించవద్దనే సంకేతాలిచ్చారు. గతంలో పంటల మార్పిడిపై నాటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై త�
Adluri Laxman | రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
ఎన్నో పోరాటాలు, మరెందరో బలిదానాలు, అమరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండా రెపరెపలాడింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు.