వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
IFTU , రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఉద్యమకారులను, వారి కుటుంబాలను సీఎం రేవంత్రెడ్డి విస్మరించడాన్నితీవ్ర ఖండిస్తున్నామని మంగళవారం ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్షావలి ఒక ప్రకటనలో
KTR | పొజిషన్లో ఉన్నా.. అపొజిషన్లో ఉన్నా తమకు తెలంగాణే ఫస్ట్ అని, ఇండియానే ఫస్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘ్ఘాటించారు.
ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భట్టి విక్రమార్క ము�
పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
తెలంగాణ దేవుడు, రాముడు కేసీఆరే అయితే తెలంగాణ లంకాసురుడు రేవంత్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నైజం జై తెలంగాణ అయితే.. రేవంత్ ఇజం న�
తెలంగాణ అవతరణ పండుగను జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశా
తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా సోమవారం శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీశ్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీ�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాల�
ఎందరో త్యాగాల ఫలమే స్వరాష్ట్రమని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథ�
సబ్బండ వర్గాల అండతో ఉద్యమసారథి కేసీఆర్ సుదీర్ఘకాలం చేసిన పోరాటం వల్లనే నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని వక్తలు పేర్కొన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అనే నినాద
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్�
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను పూర్తిచేసి మూడు పంప్హౌస్లను ప్రారంభించామని, సీతారామ నీటి విడుదలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖల మంత్ర