Telangana Martyrs Memorial | హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున(జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్ర
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పంచాయతీలకు ప�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచిచూస్తున్న ఈహెచ్ఎం స్కీంను ప్రకటించాలని రాష్ట్ర రిటై ర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. పీఆర్సీ కమిషన్ సిఫారసుల మే
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ జోరుగా.. హుషారుగా సాగింది. సినీ తారలు మరింత జోష్ నింపారు. వివిధ చోట్ల నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనగా, మంత్�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దేశచరిత్రలో ఒక మైలురాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాల్లో నెలకొన్న వివక్షపై సాగింది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. దార్శనికుడు, పోరాట యోధుడు, జననేత కేసీఆర్ మార్గదర్శన�
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికత సహాయంతో సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఈ-గవర్నెన్స్) నుండి మొబైల్ గవర్నె�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఈ 9 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శక�
Satyavathi Rathod | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నార�
Telangana Decade Celebrations | రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఎంసీఏ కళాశాలల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ హైదరాబాద్ ఆదేశించింది.
Vinod Kumar | కరీంనగర్ : ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో గంగాధర మండలం మధురా�
సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్మాడల్గా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతోపాటు, అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేసుకొంటున్నాయి.
నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఖమ్మానికి గుండెకాయ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. నాడు కాకతీయ రాజులు నిర్మించిన గొలుస�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12న నిర్వహించే తెలంగాణ రన్ను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణ రన్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతికుమ�
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ