‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలిత�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి నమూనాను చూపిందని, అందుకు మనమంతా గర్వపడాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగా యి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జా తీయ జెండాను ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపం
ఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన�
హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ హాజరై జాతీయజెండాను �
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్సిటీ లో ఫార్మాసిటీ కూడా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్య�
పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు ఏకం అవుతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలోని అమరవీరుల స్తూపానికి తీవ్ర అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున స్థూపాన్ని పూలతో అలంకరించి, అమరుల త్యాగాలను స్మరించుకు�
తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్య
తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ ది నోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఎగురవేశారు. విద్యుద్ద�
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పీఎస్వై ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని �
సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
2001వ సంవత్సరంలో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒంటిచేత్తో, ఒక్కరిగానే బయలుదేరారని వేముల గుర్తుచేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సూచించిన విధంగా ‘సమీకరించు, బోధించు, పోరాడు’అనే సిద్ధాంతాన