ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు అని కేసీఆర్ తరచుగా అంటుంటారు. పరిపాలనను ప్రజల వద్దకు చేర్చే గురుతర బాధ్యత వారి భుజాలపైనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరులో ఉద్యోగుల పాత్ర మరువరానిది. ఈ అ�
తమకు కేటాయించిన భూములను ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. హైకోర్టు స్టేటస్కో విధించినప్పటికీ తమకు చెందాల్సిన ప్రభుత్వ భూముల్ని అన్యాక్ర�
ఉద్యోగ వ్యతిరేక విధానాల అమల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. ఉద్యోగ వర్గాలు పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కులను కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన ఆర్థిక చట్టం హరించివేస్తు
తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ ఉద్యమంలో అలాగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడటంలో కీలక పాత్ర పోషించిన వివిధ సంస్థల రాష్ట్ర
రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్ స్కీంను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిట�
ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడితోటలో తెలంగాణ ఉద్�
‘కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లు ఓపిక పట్టినం. సర్కారుకు కాస్త వెసులుబాటు ఇవ్వాలని ఆగినం. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపనలు, వినతిపత్రాలిచ్చి వేడుకున్నం. 8 నెలలైనా ఒక్కటి కూడా పరిష్కారం కాక మాపై కింది స్థాయ
విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
‘బండి సంజయ్.. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లాం. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప
Minister Srinivas Goud | ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని... రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై... గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ�
తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.
విజయవాడ : తెలంగాణ స్థానికత కలిగిఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సీఎం వైఎస్ జగన్ అంగీకా