ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించిం
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశారనేది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు
అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర�
ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద�
మూడేండ్లుగా పత్తాలేని పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. రెండో పీఆర్సీ సాధనకు సమరశంఖాన్ని పూరించారు. సెప్టెంబర్ 10లోగా రెండో పీఆర్సీ ప్రకటించాలని సర్కార్కు అల్టిమేటం జారీచేశారు. �
మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవో డిమాండ్ చేసింది. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రా్రష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
Revanth Reddy | రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడిచినా ఇక్కడి అధికారులు, సిబ్బందిపై ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని తరహాలోనే పాలన నడుస్తున్నది. ట్ర�
మన సీఎం రేవంత్రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్లో లైన్ లోకి తెచ్చి ’�
Revanth Reddy | రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
AP Employees | ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగులను తెలంగాణకు అంటగట్టబోతున్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర ఉద్యోగులను తీసుకొనేందుకు త�
సికింద్రాబాద్ డివిజన్కు సంబంధించిన క్రూ లాబీ డిపో సహా అందులో పనిచేసే ఉద్యోగులను వరంగల్కు తరలించాలని తెలంగాణకు చెం దిన రైల్వే ఉద్యోగులు ఎప్పటినుంచో డి మాండ్ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రభుత్వోద్యోగులు గళమెత్తారు. ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హో�
దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనబాట పట్టనున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగనున్నది. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో పాటు మొత్తం 64 డి