విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
‘బండి సంజయ్.. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లాం. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప
Minister Srinivas Goud | ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని... రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై... గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ�
తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.
విజయవాడ : తెలంగాణ స్థానికత కలిగిఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సీఎం వైఎస్ జగన్ అంగీకా
వారి గురించి ఎంత చెప్పినా తక్కువేస్వరాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వామ్యంసకలం సమ్మె చరిత్రలోనే అపూర్వంఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారు మాదివారి హక్కులను గౌరవిస్తాంఅసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రశంసలు హైదరాబాద�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించడం పట్ల తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కే పాపారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 43
బీ వినోద్కుమార్కు ఉద్యోగుల వినతి మల్కాజిగిరి, మార్చి 21: ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి రప్పించేందుకు కృషిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్