సబ్బండ వ ర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర పట్టణం లో ఎమ్మెల్యే ఆల విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యాన�
రాష్ట్రంలో సంపద పెంచి.. అన్ని వర్గాల ప్రజలందరికీ పంచాలన్నదే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే�
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించాలని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించా రు. సోమవారం తిరుమలతిరుపతి వేం కటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నా రు. ప్రత్యేక
తెలంగాణ విముక్తి ప్రదాతే బంగారు భవితకు బాటలు వేసిన నవయుగ నిర్మాత కావడం ఓ చారిత్రక విశేషం. సకల జనులనూ ఒక్కటిచేసి రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నివర్గాల ప్రజల సంక్�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన ప్రచార రథం అత్యాధునిక హంగులతో ప్రజలను ఆకట్టుకుంటున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ బస్సు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు.
‘నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుంది’ అన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన రీతిలో అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి విపక్షాలు రోజ
ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకే టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్త�
‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి’ అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్�
సంపద పెంచి.. పేదలకు పంచడమే బీఆర్ఎస్ సర్కారు విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమ�
తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్లో గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఇందులో మేడ్చల్, ఉప్పల్ స్థానాల్లో అగ్గి రాజుకున్నది. పెండింగు�