తెలంగాణలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భూస్థాపితం అవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు వి ద్యుత్తు సరఫర
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లతు అవడం ఖాయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్పల్లి మాజీ సర్పంచ్ అక్కపల్లి అర్జున్, ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం�
ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రిగా కూడా పనిచేశారు. అయినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఎమ్మెల్యే అసమర్థతకు నిలువుటద్దంలా నిలిచింది వనపర్తి. ఎమ్మెల్యే పద
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిలుకానగర్, నాచారం డివిజన్లలో బీఆర్ఎస్ నేతలు శనివారం పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేపట్టారు. చిలుకానగర్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్ర�
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి ఖరారైంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.40 లక్షలకు పెంచిన కేంద్
‘మతి భ్రమించే కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇసుక దందా చేయడానికి ఇక్కడేమైన�
ఎవడో మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకోవాలి. ఎవరో వచ్చి మన మీద జోకులేయడం ఏంటి... మనలో మనమే జోకులేసుకుని ఎదుటి వాళ్లను నవ్వించాలి.
టికెట్లు కేటాయించకుండా బీసీలను దారుణంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందేనని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలపై కాంగ్రెస్ తీరును నిరసిస్తూ శన�
పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారు. తమవంతుగా సేవచేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. వేములవాడ నియోజకవర్గంలో పల్లెపల్లెనా వైద్�
అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్లంతా బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు మ