తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. పార్టీకి కులం, మతం, జాతి అనే తేడా లేదు. అందరినీ కలుపుకుపోతున్నాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం సిర్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కోనేరు కోనప�
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్కు రోజురోజుకు మద్దతు వెల్లువెత్తున్నది. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్కే మరోసారి పట్టంకడుతామం టూ అన్నివర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర�
2014 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలపై కాకుండా బూతు మాటలపై నమ్మకం పెట్టుకొని బూతురెడ్డిగా మారారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఓటమి ఖాయమన్న మానసిక ఒత్తిడితోనే రే�
మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధ�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శంభునిపేటలో పట్టణ గిరిజన సంక్షేమ సేవా సంఘం బుధవారం బ
ఢిల్లీకి గులాం అవుదామా.. గల్లీలో అభివృద్ధి చేసుకుందామా అని ప్రజలు ఆలోచించాలని వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. బుధవారం మండలంలోని వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జ�
సమైక్య పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోక భంగపడ్డ తెలంగాణను ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఒకప్పుడు పల్లేర్లు మొలిచిన బీడు భూములు నేడు పచ్చబడుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి న�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జి�
వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతర ఇరవై రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ప్రజలు తిప్పికొడితే అడ్రస్ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్రెడ్డితో కలిసి ఎమ్మ