Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘం నాయకులు చేపట్టిన నిరహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకున్నది.
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపించిన ఘట న ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి
Farmers promises | గత ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం. వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం ఎనిమిది మంది రైతులు శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకే ఆఫీసుకు చేరుకున్న రైతులు రిజిస�
తనకు తెలియకుండా తన తండ్రి ఏకపక్షంగా సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్దార్ ఛాంబర్లో తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో శ�
తనకు తెలియకుండా తన తండ్రి సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్ చాంబర్లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది. లద్నూర్కు చెందిన కాస
మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆస్తి రాయించుకొని వెళ్లగొట్టారని వృద్ధుడు తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కోహెడ మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు మెరుగు చంద్రయ్య పిల్లలు చూడటం లేదని, తన పేరున ఉన్న భూమిని రిజిస్ట్రేష�
డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం బీర్�
నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ శనివారం విచారణ చేపట్టారు. మండలానికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కలిసి తహసీల్ కార్యాలయంలో ప�
‘ఇక్క డ పైసలిస్తేనే పని చేస్తరు.. దళారీతో వస్తే దర్జాగా పని అవుతది..ప్రశ్నిస్తే పనులు కావు.. ఎవరికైనా చెప్పు కో పో అంటూ బెదిరిస్తారు’ అంటూ నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయం ఎదుట పలువురు రైతులు, బాధితులు శుక్�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బోధన్, నందిపేట, కమ్మర్పల్లి మండల కే�