వానొస్తే కార్యాలయం లోపల కూడా గొడుగు పట్టుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని హవేరి రెవెన్యూ శాఖ కార్యాలయంలో నెలకొంది. 15 ఏండ్ల కాలం నాటి ఈ భవనం సీలింగ్ దెబ్బతింది.
ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చ�
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని మంగళవారం సీపీ ఎం కొండపాక ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్నర్సయ్య ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్�
దేవాదుల పైపులైన్ ద్వారా మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నింపి కాలువల ద్వారా మండలంలోని అన్ని చెరువులు, కుంటలకు నీళ్లు వదలాలని సోమవారం సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో తహసీ�
జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం, ఓటు హక్కుపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ప