ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న)కు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా డీఎస్సీ అభ్యర్థు లు
బనకచర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బనకచర్ల వల్ల రాష్ర్టానికి అదనంగా వచ్చే నీరు ఏమీ ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని తన నివాస
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదించే బాధ్యత బీజేపీదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఆలేరు మండలం బహదుర్ పేట గ్రామం నుంచి చిన్న కందుకూరు గ్రామాన్ని కలిపే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామానికి చెందిన పలు గిరిజన కుటు�
Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థల�
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యమని, రెడ్లు, అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించినా వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.