ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే పలు విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి.
శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Royal Enfield | భారత్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 మోడల్ బైక్ అమ్మకాలను నిలిపివేసింది. ఐదు నెలల కింద లాంచ్ చేసిన ఈ బైక్ ఇంజిన్లో సాంకేతిక లోపాలు తలెత్తాయని.. అందుకే వ�
భారత జీవన బీమా సంస్థ (ఎల్ఐసీ) మంగళవారం వివాదానికి కేంద్ర బిందువైంది. దాని అధికారిక వెబ్సైట్ను ఇంగ్లిష్లో కాకుండా పూర్తిగా హిందీలోకి మార్చడంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ�
Indigo | ముంబై నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆదివారం ముంబై - దోహా విమాన సర్వీసు బయలుదేరడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Falaknuma Express) నిలిచిపోయింది. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఓ బోగీకి ఉన్న చక్రంల�
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను (Vande Bharat Express) సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్ర
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్ను ప్రయోగిం
Helicopter | భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుంద�
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.