స్కూల్ కంప్లెక్స్ సమావేశాలతో ఉపాధ్యాయులు అందించే బోధనలతో నాణ్యత పెరుగుతుందని రుద్రంగి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వేముల�
పెద్దపల్లి జిల్లా ఓదెల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా మండల విద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. దీనికి జిల్లా విద్యాధికారి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
శాతవాహన యూనివర్సిటీలో సిబ్బంది కొరత తీరుతుందని ఎదురు చూస్తున్న విద్యార్థులకు మళ్లీ నిరాశే మిగిలింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, లా కళాశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహిం�
వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు
Indian Icon Award | విద్యారంగంలో విశేష కృషి చేసిన బాన్సువాడ వాస్తవ్యులు, ప్రభుత్వ డిగ్రీ,పీజి కళాశాల బోధన్ విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ యం.తుకారాం కొత్వాల్కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించి�
పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌత�
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్త చిచ్చు మొదలైంది. డిప్యూటేషన్పై ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు రావడంతో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేజీబీవీల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ డిమాండ్ల సాధనకు
మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం.
అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) గొప్ప పండితుడు. ముస్లిం సమాజం ఆ మహనీయుణ్ని నిత్యం స్మరించుకుంటుంది. ఆయన బోధనలను గుర్తుచేసుకొని స్ఫూర్తి పొందుతుంది. అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) ఇరాన్కు వాయువ్య ప్రా�
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ స్ఫూర్తితో ఓ బెంగాలీ యువకుడు చెట్టు కిందనే ఓ బడిని ప్రారంభించాడు. స్కూలు మానేసిన పిల్లలకు చదువు చెప్పాలన్నది అతని లక్ష్యం. పిల్లల చెంతకే బడిని చేర్చడం అతన�
ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోం�
వెనుకటి రోజుల్లో.. చదువులతో పాటు కళల్నీ బోధించేవారు. చదువులు అక్షరాన్ని ఇస్తే, కళలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని నమ్మేవారు. విద్యలో నాణ్యత లోపించిన నేటి తరం పిల్లలకు.. కళల్ని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నది ఓ
విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ శనివారం పేర్లు ప్రకటించ�