ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోం�
వెనుకటి రోజుల్లో.. చదువులతో పాటు కళల్నీ బోధించేవారు. చదువులు అక్షరాన్ని ఇస్తే, కళలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని నమ్మేవారు. విద్యలో నాణ్యత లోపించిన నేటి తరం పిల్లలకు.. కళల్ని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నది ఓ
విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ శనివారం పేర్లు ప్రకటించ�
నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది, నిర్మించేది కూడా విద్యార్థి తరమే. విద్యార్థిదశలో కష్టపడి చదివిన వ్యక్తి, యవ్వన దశలో ఉద్యోగం సంపాదించడం ద్వారా తన కొనుగోలుశక్తితో పరోక్ష�
తెలంగాణలో ఉన్న ఎయిమ్స్ దవాఖానను పేరుకే మంజూరు చేశాం తప్ప.. కనీస వసతులు కల్పించలేదని, ఆ దిశగా దృష్టి పెట్టలేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకొన్నది. లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖిత ప�
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో విద్యాబోధన అందించడం కోసం తొలిమెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జెడ్పీ వై స్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి,
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రీ స్కూల్ కిట్లు అందించి చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నది. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులను అందించి, వివిధ రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నది. సెంటర్లలో చిన్నారు�
కృష్ణార్జునుల చిత్తరువుల్లో ఎక్కడ చూసినా కృష్ణుడు నిలబడే ఉంటాడు. అర్జునుడు పరమాత్మ పాదాల చెంత చేతులు జోడించి మోకరిల్లి కనిపిస్తాడు. అర్జునుడు మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు కృష్ణుని శరణువేడాడు. కృష్
పాట్నా: స్కూల్ తరగతి గదిలోని బ్లాక్బోర్డ్పై ఒకేసారి హిందీ, ఉర్దూను టీచర్లు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. బీహార్లోని కతిహార్లో ఈ ఘటన జరిగింది. 2017లో స్థానిక ఉర్దూ ప్ర