కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని గ్రూపు సీఈఓ ఏమన్ ఇజ్జట్తో పాటు కంపెనీ ప్రతినిధుల బృందం టీహబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివా�
టీ హబ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్ ఉన్న ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన టెక్నాలజీ, తయారీ రంగానికి అవసరమైన ఉత్పత్తుల గురించి ఔత్సాహ
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�
ప్రపంచంలోనే అత్యధికంగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) అనుమతులను తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నదని, ఇది మనకు గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు చెప
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్ బెంజ్ ప్రతినిధులు.. ఐటీ కారిడార్లోని టీ హబ్ను సందర్శించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్న ఆవిష్కరణలు, పలు స్టార్టప్ల వ్యవస్థాపకులతో ప్రతి
కంపెనీల్లో బోర్డు పాత్ర పాలించడమే తప్ప ఆదేశాలివ్వడం కాదని, కంపెనీ పాలనా వ్యవహారాల్లో మహిళలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రా
ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ను, నమూనాల తయారీ కేంద్రం టీ వర్క్స్లను ఒమన్ కేంద్ర మంత్రి డాక్టర్ సౌద్ అల్ హబ్సీ శనివారం సందర్శించారు.
దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్గా టీ హబ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కే�
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం టీ హబ్ను సందర్శించారు. స్టార్టప్ లు, ఇతర సంస్థల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు సరికొత్త ఆవిష్కరణల
దేశ ఫార్మారంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని ఫార్మారంగ నిపుణులు ఎలుగెత్తి చాటారు. ఫార్మారంగానికి మరే రాష్ట్రం కల్పించనంత ప్రాధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.