MP Vijayasai Reddy | అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly )సమావేశాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు(TDP MLAs ) తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చ�
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులు 11 మందిని మరోసారి స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్...
TDP | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభకు అంతరాయం కలిగిస్తుండటంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సితారాం సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో 11 మంది
జంగారెడ్డి గూడెం ఘటన ఏపీ అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. రెండో రోజు కూడా జంగారెడ్డి గూడెం నాటు సారా మరణాలపై చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వాళ్లను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్ప�