వీకే సీఎం కోల్ మైన్లో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు నిర్వహించాలని, సత్తుపల్లికి డిప్యూటేషన్పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్కు తీసుకురావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర
గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ �
సింగరేణి సంస్థలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డు కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డు మాత్రమేనని, సాధారణంగా జరిగే మెడికల్ బోర్డు కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజ
కార్మికులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
TBGKS | బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఏరియా వర్క్ షాప్లో పనిచేస్తున్న టెక్నీషియన్లను డిప్యూటేషన్ పై పంపడాన్ని రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీ�
రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్న కాలంలో క్రమం తప్పకుండా సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకుండా పోతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర సీనియర్ ఉప
గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోవడం సాధ్యం కానందున ప్రజల సమైక్యత సమగ్రత కోసం సింగరేణిలో దసరా సెలవును మార్పు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సింగరే�
సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
Singareni | సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు.
టీబీజీకేఎస్ గౌ రవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయనున్నట్లు మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్�
సింగరేణి సంస్థ కు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని క�
కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ కాలనీలో టీబీ