కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి హక్కులను సింగరేణి కార్మికులకు అందజేయడం జరిగిందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరి�
సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, గత సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న 2 వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార�
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను నిరసి స్తూ, మెడికల్ బోర్డులు నిర్వహించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాల ని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిం�
నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు.
రుద్రంపూర్, మార్చి 27: సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా చేపడుతున్న కారుణ్య నియామకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్) నాయకుల�
సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా �
సింగరేణి సంస్థలు ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర
సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీస
సింగరేణిలో టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ వివాదంతో పాటు పలు అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
నైనీ బొగ్గు టెండర్ల పంచాయితీ పక్కా కుట్రగా కనిపిస్తున్నదని, దొంగలకే తాళాలు ఇచ్చి విచారణ ఎలా చేస్తారని, సింగరేణి సంస్థ ఆఫీసర్తోనే న్యాయం ఎలా జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల�
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�
సింగరేణిలో 'సైట్ విజిట్' దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం టీబీజీకేఏస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల�
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సి�
సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్�