సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజి�
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్దేనని, కార్మికులు ఆయనను జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్�
సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందక పోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం.. యాజమాన్యా
సింగరేణిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎ�
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు.
సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బ�
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
వసుమతి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వేధింపులకు కారణమైన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్నిటీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ కోరారు. కొత్తగూ�
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి ఏరియాల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొగ్గు గని కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి పరిధిలోని జీఎం కార్యాలయాల ఎ
బొగ్గు గని కార్మికులు దుమ్ము, ధూళి, కాలుష్యం మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. సిం�
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగరేణి ప్ర�