కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి.
పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.59 లక్ష కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.4.65
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000కోట్ల పన్ను వసూలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ను ఇళ్లు, వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేసిన కమిషనర్..టార్గెట్ చేధించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. 30వ తేదీ వరకు ఆస్త�
ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో పది మంది ఉద్యోగులు, సి
హోటల్కెళ్లి భోజనం చేసినా.. చివరకు చిన్న పిల్లలు తాగే పాలు కొన్నా.. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ జీఎస్టీ వసూలు చేసే సర్కారు, అదే ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల ట్యాక్స్లపై మాత్రం నిర�
పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన పదేండ్లలో పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.64 లక్షల కోట్ల కు చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే ఇవి 23.4 శాతం అధికం.
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు కాగా, రాష్ట్రంలోనే జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. ఇంకా రూ.12,38,94,269 బకాయ�
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అంచనావేసిన దాంట్లో 52.5 శాతం వసూలయ్యాయి. ఈ నెల 9 నాటికి రూ.9.57 లక్షల కోట్లు ప్రత్యక్ష పన�