తాజాగా ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను వసూళ్లు 18 శాతం వృద్ధి చెంది రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్తో కలుపుకుంటే స్థూల పన్ను వసూళ్లు 20.33 శాతం వృద్ధితో రూ.19.68 లక్షల కోట్లకు పెరిగినట్టు సోమవారం కే�
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యం మేరకు చిత్తశుద్ధితో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు