కేంద్ర ప్రభుత్వం దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణ పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24వ ఆర్థిక సంవత్సర
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటిదాకా జరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధితో పోల్చితే 15.87 శాతం పెరిగాయి. కాగా, 2023-24లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్�
బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ�
జరిగిన కథ : కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబ ఆధ్వర్యంలో జరిగే నాట్యోత్సవం కోసం..రాచనగరులో అడుగుపెట్టాడు జాయప. అక్కడే తన తండ్రిని ఓడించిన గణపతి దేవుణ్ని తొలిసారి చూశాడు. అంతలోనే.. అక్కడికి వచ్చిన అంతఃపుర స్త్రీ�
ఆస్తి పన్ను వసూళ్లలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పురోగతి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పన్ను వసూలు చేసింది. లక్ష్యంలో దాదాపు 63 శాతం వసూళ్లతో ముందడుగు వేసింది.
తాజాగా ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను వసూళ్లు 18 శాతం వృద్ధి చెంది రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్తో కలుపుకుంటే స్థూల పన్ను వసూళ్లు 20.33 శాతం వృద్ధితో రూ.19.68 లక్షల కోట్లకు పెరిగినట్టు సోమవారం కే�
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యం మేరకు చిత్తశుద్ధితో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు