ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలు దేశ, విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఎంవోయూ
CM Revanth Reddy | ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ నివ్వడం ద్వారా ఉద్యోగ
Tata Tech | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రికార్డు నెలకొల్పింది. అంచనాలకు మించి గురువారం స్టాక్ మార్కెట్లలో రూ.1200 వద్ద లిస్టయింది. ట్రేడింగ్ ముగిసేసరికి రూ.1327 వద్ద స్థిర పడింది.
సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు పెట్టుబడి చేసేందుకు పరుగులు తీయడంతో టాటా టెక్నాలజీస్ ఐపీవో మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఆఫర్ ముగింపు రోజైన శుక్రవారం ఇది ఏకంగా 70 రెట్లు ఓవర్సబ్�
Tata Technologies - IPO | 20 ఏండ్ల తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రావడంతో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ హోరెత్తింది. రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి.
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ షేర్ల కోసం ఐపీవో తొలిరోజునే భారీగా బిడ్ చేశారు. బుధవారం ఆఫర్ ప్రారంభమైనంతనే క్షణాల్లో పూర్తిగా సబ్స్క్రయిబైంది. మొదటిరోజున బిడ్డింగ్ సమయం ము�
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ తన ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 22న ప్ర�
టాటా టెక్నాలజీ ఐపీవో ధరల శ్రేణిని రూ.475 నుంచి రూ.500 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న వాటాల విక్రయం 24న ముగియనున్నదని, తద్వారా రూ.3,042 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 22న మొదలై 24న ముగుస�
Tata Technologies IPO | టాటా సన్స్ 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ టాటా టెక్నాలజీస్ను ఐపీవోకు తీసుకొస్తున్నది. 2004లో టీసీఎస్ తర్వాత ఐపీవోకు వస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ మొదటిది.