విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల క�
రంజీ ట్రోఫీ రెండో అంచె పోటీలలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా గురువారం మొదలైన
హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరిగిన రంజీ గ్రూపు-బీ పోరు డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 51 ఓవర్లలో వికెట్ నష్టానికి 193 పరుగులు చేసింది.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (173) భారీ శతకానికి తోడు రోహిత్ (84), అభిరత్ (68), హిమతేజ (60), తనయ్ (53) అర్ధ శతకాలతో మెరవడంతో ఉప్పల్ వేదికగా పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ ఎలైట్ గ్రూప్ గ్రూప్-బీ మూడో మ్యాచ్ లో హైదరాబా�
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. తొలుత సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే ఆలౌటైంది.
Ranji Trophy 2024: స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాటింగ్కు వస్తే ‘బాదుడు’ బౌలింగ్కు వస్తే ‘కూల్చుడు’ విధానంతో సంచలన ఫలితాలు రాబడుతున్నది స్టోక్స్ సేన.. తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఓడింది.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసుకోవడానికి హైదరాబాద్ 22 పరుగుల దూరంలో నిలిచింది. గ్రూప్-‘బి’లో భాగంగా అస్సాం తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో 250 పరుగుల లక్�