తమిళనాడులో సినిమా టికెట్ రేట్లు తగ్గనున్నాయి. అక్కడి లోకల్బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను తగ్గించడమే ఇందుక్కారణం. ప్రస్తుతం 8.6 శాతం ఉన్న వినోదపు పన్నును 4 శాతానికి తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్
సంగీత స్రష్ట ఇళయరాజా స్వర ప్రయాణానికి 50ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా మ్యూజిక్ మ్యాస్ట్రో 50ఏండ్ల స్వరప్రయాణ వేడుకను అధికారికంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. �
Population | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది ఓ పెద్ద కుట్ర అని, ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనేని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ రోజు మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న నియంతృత్వానికి మరో న�
సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. ద�
దేశాన్ని నాశనం చేసిన బీజేపీ పాలన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంతం అవుతుందని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. భవిష్యత్తులో సోదరభావం, సమానత్వంతో కూడిన భారత్ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉ
గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఆయన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పుగా మారారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం లేఖ రాస్తూ �
వివాదాస్పదుడిగా పేరుగాంచిన తమిళనాడు గవర్నర్ రవి.. మంత్రి సెంథిల్ బర్తరఫ్పై యూటర్న్ తీసుకొన్నారు. అధికార డీఎంకేతో పాటు ఇతర అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి తొలగింపు నిర్ణయాన్ని నిలి�
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది.
కేంద్రప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు కానీ, ఆన్లైన్ గ్
పుదుచ్చేరి సీఎం రంగస్వామిని ‘కీలుబొమ్మ సీఎం’గా తమిళనాడు సీఎం స్టాలిన్ వర్ణించారు. పుదుచ్చేరి పాలన విషయంలో ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ముందు లొంగిపోయారని, యూటీలో ప్రభుత్వాన్ని తమ�
అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపార