ఇప్పటికే 18 ప్రావిన్షియల్ రాజధానులు స్వాధీనం అధికారాన్ని వదులుకునేందుకు ఘనీ నిర్ణయం! కాబూల్, ఆగస్టు 13: ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలపై భీకర దాడులకు తెగబడుతూ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న తాలిబన్ ఉగ్�
అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.
కాబూల్ : అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మళ్లీ కీలక ప్రాంతాలను హస్తగతం చేసుకుంటున్నారు. తాజాగా ఆ దేశంలోని రెండవ అతిపెద్ద పట్టణం కాందహార్ ( Kandahar )ను కూడా స్వాధీనం చే
తాలిబన్లు| ఆఫ్ఘనిస్థాన్లోని ఒక్కో నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని సగభానికిపైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా, తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా వారి వశమైంది.
కాబుల్: తాలిబన్ ( Taliban ) ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి అమెరికా బలగాలు వెనక్కి తగ్గిన తర్వాత తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. దీనిపై అమెరికా ఇంటె
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించడం పట్ల తానేమీ చింతించడంలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరో వైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో కీలక ప్రాంతాలను మళ్లీ చేజిక్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తొలగించిన సిక్కు మత జెండాను పునరుద్ధరించారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పక్తియా ప్రావిన్స్లో ప్రసిద్ధ గురుద్వారా వద్ద సిక్కు మత జెండాను తాలిబన్లు గురువారం తొలగించార
రక్షణ లేదు| ఆఫ్ఘానిస్థాన్లో ఉన్న తమ పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సూచించింది. ఆఫ్ఘాన్లో నానాటికి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడున్న బ్రిటిష�