ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మరోసారి తాలిబన్ల రాజ్యం రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి బయటపడటానికి వేల మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దు
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకెళ్లడం�
ఒకటీ, రెండుళ్లు కాదు. ఏకంగా రెండు దశాబ్దాలు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించింది అమెరికా. బిన్ లాడెన్ను వెతుక్కుంటూ వచ్చి.. అతనికి ఆశ్రయమిచ్చిన తాలిబన్లను ఏరేసి ఆ దేశాన్ని ఉద్ధర�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై ఆయన తీవ్ర విమర్శలు చేశ�
తాలిబన్లు| ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఆక్రమణల పరంపర రాజధాని కాబూల్ వద్దకు చేరింది. కాబూల్ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పట్టణాలను ఇప్పటికే తమ ఆధీనంలో తీస�
కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లనున్నట్లు వార్త�
టొరంటో: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 20 వేల మంది శరణార్థులకు ( Refugees ) తమ దేశంలో ఆశ్రయం కల్పించనున్నట్లు కెనడా వెల్లడించింది. తాలిబన్ల నుంచి ప్రాణహాని ఎదుర్కొంటున్న ఆ దేశానికి చెందిన మహిళా నేతలు, ప్
ఇప్పటికే 18 ప్రావిన్షియల్ రాజధానులు స్వాధీనం అధికారాన్ని వదులుకునేందుకు ఘనీ నిర్ణయం! కాబూల్, ఆగస్టు 13: ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలపై భీకర దాడులకు తెగబడుతూ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న తాలిబన్ ఉగ్�
అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.