న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�
ఆఫ్ఘనిస్థాన్లో చీకటి చరిత్ర పునరావృతమవుతున్నది. ప్రపంచ ప్రసిద్ధ బమియాన్ బుద్ధ విగ్రహాలను కూల్చివేసిన తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఏలబోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు రాజధాని కాబూల్లోని వ�
బీజింగ్ : ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో జరుగుతున్న పరిణామాలపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఇది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్పోర్ట్లోకి దూసుకొస్తున్నారు. ఏ విమా
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడో సాయుధ సామ్రాజ్యంగా మారింది. ఎన్నికైన ప్రభుత్వ నేత దేశం విడిచి పారిపోవడంతో.. తాలిబన్ ఫైటర్లు ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం కాబూల్ ( Kabul ) నగరాన్ని ఆక్రమించ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భావిస్తున్న అ�
పైన ఉన్న ఫొటో చూశారు కదా. మన దగ్గర బస్సుల్లోకి, రైళ్లలోకి ఇలా ఎక్కడం చూశాం. కానీ ఓ విమానంలోకి కూడా ఇలా వేల మంది ఎగబడి ఎక్కడానికి ప్రయత్నించడం ఎక్కడైనా చూశారా? కానీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ( A
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మరోసారి తాలిబన్ల రాజ్యం రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి బయటపడటానికి వేల మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దు
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకెళ్లడం�