ప్రముఖ హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్ను కూడా కిడ్నాప్ చేసి చంపేశారు. కందహార్ ప్రావిన్స్లో ఈయన్ని హతమార్చారు. అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విడుదలైంది.
ఆఫ్ఘనిస్తాన్లో నానాటికి పెట్రేగిపోతున్న తాలిబాన్ను ఎదుర్కొనేందుకు తజికిస్తాన్ సిద్ధమవుతున్నది. తమ సైనిక సామర్ధ్యాన్ని తాలిబాన్కు తెలియజెప్పేందుకు తజికిస్తాన్ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సై
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ రాకెట్ దాడి జరిగింది. కనీసం మూడు రాకెట్లు వివిధ ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈద్ అల్ అదా(బక్రీద్) పర్వదినం నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
న్యూఢిల్లీ: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్కు పని చేస్తున్న ఆయన.. గురువారం రాత్రి కాందహార్�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో తాలిబన్లు ఓ చెక్పోస్టును ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పాకిస్థాన్ కరెన్సీకి చెందిన సుమారు మూడు బిలియన్ల రూపాయల నోట్ల కట్టలను తాలిబన్లు స్వాధీనం చేస
బెర్లిన్: ఆప్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. దీన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తప్పుపట్టారు. నాటో దళాలు వెనక్కి వెళ్లడం వల్ల .. ఆఫ్ఘన్ పౌరులను తాలిబన్�
కాబూల్, జూలై 9: ఆఫ్ఘనిస్థాన్లో 85% కంటే ఎక్కువ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్ శుక్రవారం ప్రకటించుకొన్నది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దిగజారిపోతున్నదని పాకిస్థ�
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో