US Big mistakes in Afghan | సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో ఆఫ్ఘనిస్థాన్లో 2001లో సైనిక....
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 36 మంది కేరళవాసులు ( Kerala ) చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడాన్ని రష్యా కూడా అధికారికంగా స్వాగతించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
తాలిబన్ల ఆరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు వస్తున్నాయనే భయాందోళనలతో వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు వలస దారి పడుతున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు కాబూ
Yasmin Nigar Khan: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లగానే నేతలు దేశం విడిచి పారిపోయారని, కానీ సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నారులు, నిరుపేదలు మాత్రం సాయుధుల ఆగడాలకు బలవుతున్నారని
పైన ఉన్న ఫొటోలోని మహిళను చూశారు కదా. ఈమె పేరు జరీఫా ఘఫారీ. ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తొలి అతి పిన్న వయసు, మహిళా మేయర్. ఇప్పుడా దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వాళ్లు ఎలాగూ తనను చంపడానిక�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని ప్రజలు తాలిబన్ల పాలనకు ఎందుకు అంతలా భయపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియో ఓ నిదర్శనం. కాబూల్ ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఓ ఆఫ్ఘన్ పౌరుడి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మరోసారి తమ చేతుల్లోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టేశామని, అందరూ వచ్చి �
అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానంలో ఏకంగా 640 మంది ఆఫ్ఘన్లు ప్రయాణించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశం విడిచి వెళ్లిపోవడానికి కొన్ని వేల మంది ఆఫ్
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�
ఆఫ్ఘనిస్థాన్లో చీకటి చరిత్ర పునరావృతమవుతున్నది. ప్రపంచ ప్రసిద్ధ బమియాన్ బుద్ధ విగ్రహాలను కూల్చివేసిన తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఏలబోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు రాజధాని కాబూల్లోని వ�