Taj Mahal | యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకునే ఆగ్రాలోని తాజ్మహల్లో వర్షపు నీరు లీకవుతోంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున ఒక చోట నీట
Taj Mahal: పాలరాతి కట్టడం తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజ్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుంది.
చారిత్రక కట్టడం ‘తాజ్మహల్' వద్ద హైటెక్ భద్రతను మరింత పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గగనతల దాడుల్ని నిర్వీర్యం చేసేందుకు డ్రోన్ రక్షణ వ్యవస్థను తాజ్మహల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేయబోతు
Trisha | చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఎంతగానో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రమ�
IND-PAK Tension | భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్రం హైఅలెర్ట్ విధించింది. కీలక ప్రాంతాల్లో హైక్యూరిటీని పెంచింది. ఈ క్రమంలో ప్రముఖ పర్య�
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన ఫ్యామిలీతో కలిసి భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ వాన్స్ ఫ్యామిలీ ఆగ్రా (Agra) సందర్శనకు వెళ్లింది.
Taj Mahal: పురావాస్తు శాఖ ఆధీనంలోని కట్టడాల్లో.. టికెట్ సేల్స్ ద్వారా అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న వాటిలో తాజ్మహల్ అగ్రస్థానంలో ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ .. రాజ్యసభ�
Taj Mahal | తాజ్ మహల్ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్లను, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు
దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తాజ్ మహల్ (Taj Mahal)ను సందర్శించారు.
ప్రపంచ వాణిజ్యంలో పర్యాటకరంగం ఎంతో కీలకమైనది. కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు పూర్తిగా పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మారక ద్రవ్యం కూడా సమకూరుతున్నది.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది, పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు �
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇది సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలకు తాజ్మహల్