Taj Mahal | కేంద్ర ప్రభుత్వం (Union Govt) తాజ్మహల్ (Taj Mahal) పేరును మార్చబోతున్నదంటూ మీడియాలో వస్తున్న వార్తలు ఉత్త పుకార్లేనని తేలిపోయింది. దీనిపై గురువారం రాజ్యసభ (Rajya Sabha) లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి (Minister of Culture) గజేంద్ర స
మనసులు కలిసిన ప్రేమికులు, కొంగుముడి వేసుకున్న కొత్త దంపతుల తొలి విహారంలో ఆగ్రా తప్పనిసరిగా ఉంటుంది. పండు వెన్నెల్లో వెండికొండల్లే మెరిసిపోయే తాజ్మహల్ సాక్షిగా.. ఊసులు పంచుకుంటారు. ప్రేమసౌధం నీడలో ప్ర�
మధ్యప్రదేశ్ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ తాజ్ మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాగర్ జిల్లాలోని బీనాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మొఘల్ రాజు షాజ�
Taj Mahal | యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకునే ఆగ్రాలోని తాజ్మహల్లో వర్షపు నీరు లీకవుతోంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున ఒక చోట నీట
Taj Mahal: పాలరాతి కట్టడం తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజ్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుంది.
చారిత్రక కట్టడం ‘తాజ్మహల్' వద్ద హైటెక్ భద్రతను మరింత పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గగనతల దాడుల్ని నిర్వీర్యం చేసేందుకు డ్రోన్ రక్షణ వ్యవస్థను తాజ్మహల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేయబోతు
Trisha | చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఎంతగానో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రమ�
IND-PAK Tension | భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్రం హైఅలెర్ట్ విధించింది. కీలక ప్రాంతాల్లో హైక్యూరిటీని పెంచింది. ఈ క్రమంలో ప్రముఖ పర్య�
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన ఫ్యామిలీతో కలిసి భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ వాన్స్ ఫ్యామిలీ ఆగ్రా (Agra) సందర్శనకు వెళ్లింది.
Taj Mahal: పురావాస్తు శాఖ ఆధీనంలోని కట్టడాల్లో.. టికెట్ సేల్స్ ద్వారా అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న వాటిలో తాజ్మహల్ అగ్రస్థానంలో ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ .. రాజ్యసభ�
Taj Mahal | తాజ్ మహల్ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్లను, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు
దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ