జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Taj Mahal | ‘తాజ్మహల్ను కూల్చి.. అక్కడ దేవాలయాలు కట్టాలి’ అని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రుప్జ్యోతి కుర్మీ ప్రధాని మోదీని కోరారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కట్టిన కుతుబ్మినార్, తాజ్మహల్ కట్టడాల్ని కూల్చాల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం తాజ్మహల్ కంటే సుందరంగా కనిపిస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.
చారిత్రక కట్టడం తాజ్మహల్ను చూసి పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మంత్రముగ్ధుడయ్యారట. తాజ్ను చూడగానే ‘తాజ్ మహల్ను ఎవరు డిజైన్ చేశారు..?’ అని మొదట ప్రశ్నించారట.
వచ్చే నెల 12న తాజ్మహల్ మూతపడనుంది. నాలుగు గంటలపాటు సందర్శకులను ఎవ్వరనీ అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తరప్రదేశ్లోని
ఓ ఆర్టిస్ట్ తాజ్మహల్ చిత్రాన్ని గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్దేవ్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2.9 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి.
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరుతో రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ద్వారా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. కాగా, గతంలో భారత పర�
Taj Mahal | చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లో రోజూ వేల సంఖ్యలో
తాజ్మహల్కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు
Monkeys Attack | తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను కోతులు బేలెత్తిస్తున్నాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోతుల బెడద నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు సిబ్బందిని రంగంలోకి దింపినా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం.. ‘వేదిక్ ప్లానిటోరియం’ కోల్కతా, ఆగస్టు 27: ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునాతన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్న ‘వేద�
తాజ్మహల్.. ప్రపంచ వింతల్లో ఒకటి. ఈ మెరిసే పాలరాతి సమాధిని తిలకించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రజలు ఆగ్రాను సందర్శిస్తుంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ స్మారక చిహ్నాన్ని చూడాలని అనుకుంటార�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడం తాజ్మహల్ను విజిట్ చేస్తున్న విదేశీ టూరిస్టు సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. కానీ దేశంలోని అద్భుత కట్టడాల్లో అత్యధిక టూరిస్టుల
Asaduddin Owaisi | బీజేపీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ డిగ్రీ పట్టాకోసం తాజ్మహల్ కింద వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమని