డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూ�
‘తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి పూర్తి న్యాయం చేసిన తర్వాతే సింగరేణి ఓసీ సంగతి చూడాలని, అప్పటి వరకు పనులు చేస్తే ఊర్కునేది లేదు’ అని హెచ్చరిస్తూ మణుగూరు మండలం రాజుపేట, విఠల్రావు నగర్ గ్రామస్తులు తహస
ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.
సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్�
భావితరాల భవిష్యత్ గర్భిణులపై ఆధారపడి ఉందని, వైద్య, స్త్రీశిశు సంరక్షణ శాఖలు వారి రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుడిపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా శాఖల ఆధ్
రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా సర్వర్ సమస్య కారణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు కూడా అత్యధికంగా ఉంటున్నందున రిజిస్ట్రేషన్లకు అదే స�
ఇబ్రహీంపట్నంలో జడ్పీ అతిథి గృహం నిర్మాణం పూర్తి చేసి రెండేండ్లు అవుతున్నది. ప్రస్తుతం అతిథి గృహంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నది. కానీ, కాంట్రాక్టర్కు మాత్రం బిల్లులు రాక ఉన్నతాధ�
కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాలవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పెట్టుబడి స�
‘నా పట్టా భూమిలో అక్రమంగా బాట వేస్తున్నారు.. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారు.. అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు’ అని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్�
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మాడ్గుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వానికి చలాన�
Gadwal | సర్టిఫికెట్లు(Certificates) ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని, అంతవరకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ యువతి తహసీల్దార్ కార్యాలయంలో(Tahsildar office) నిరసన వ్యక్తం చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొర్రీలు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాలని రేవల్లి తాసీల్దార్ కార్యాలయం, యూనియన్�