మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆర్డీవో కార్యాలయాల నుంచి కాకుండా తహసీల్దార్ల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
తాండూర్ గ్రామ శివారులో తాము ఆరేళ్లుగా కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబాలన�
తమ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని మచ్చబొల్లారం డివిజన్ ఫాదర్ బాల్లయ్యనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం అల్వాల్ మండల తహసీ�
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా నిధులు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో నిధులు మంజూరు కాక అప్పు తెచ్చిన డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక లబ్ధిదారుడు కోకుట్ల మల్లే శం తాసీ�
డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూ�
‘తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి పూర్తి న్యాయం చేసిన తర్వాతే సింగరేణి ఓసీ సంగతి చూడాలని, అప్పటి వరకు పనులు చేస్తే ఊర్కునేది లేదు’ అని హెచ్చరిస్తూ మణుగూరు మండలం రాజుపేట, విఠల్రావు నగర్ గ్రామస్తులు తహస
ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.
సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్�
భావితరాల భవిష్యత్ గర్భిణులపై ఆధారపడి ఉందని, వైద్య, స్త్రీశిశు సంరక్షణ శాఖలు వారి రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుడిపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా శాఖల ఆధ్