షరతులు లేకుండా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని రజకసంఘం మధిర డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, మందా సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ధర్నా ని�
వేర్వేరు జిల్లాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ప్రభుత్వ అధికారులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిషరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో ఆశ కార్యకర్తలు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ�
అటవీశాఖ భూమిని కొందరు ఆదరాబాదరగా సర్వే చేయించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తహసీల్దార్ కార్యా�
మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ సమీపంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెల�
ఐదు నెలలుగా తాసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడంతో ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్ముకున్న వారితోపాటు ధరణి పోర్టల్�
ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్�
MLC Kavitha | జుక్కల్ : ‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతుంటారు. కానీ, చెప్పేటొళ్లు ఎవరు ? చెప్పింది చేసేటొళ్లు ఎవరనేది గుర్తుపట్టాలి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోడానికి చాలా ఇబ్బంద�
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.