Paris Olympics 2024 | భారత టేబుల్ టెన్నిస్ జట్లు (పురుషుల, మహిళల) సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ ఏడాది జరగాల్సి ఉన్న పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.
టేబుల్ టెన్నిస్ (టీటీ) జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ రజత పతకం సొంతం చేసుకోగా.. స్నేహిత్ కాంస్యంతో మెరిశాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆర్బీఐ తరఫున బరి�
తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూటీటీ జాతీయ టోర్నీలో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం జరిగిన బాలుర అండర్-15 ఫైనల్లో సార్థక్ ఆర్య 11-9, 11-7, 11-9తో దినేశ్పై గెలిచి టైటిల్�
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.
రంగారెడ్డి జిల్లా హిమాయత్నగర్ పరిధిలోని విద్యాజ్యోతి ఇం జినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్-స్పోర్ట్స్ ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మేడ్చల్ డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల టేబుల్ టెన్నిస్ పోటీల్లో బాలభారతి విద్యాలయం విద్యార్థులు కోటగిరి హితేశ్, ఇ.హరి బంగారు పతకాలు సాధించార
Table Tennis | జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన జోడీలో ఒకరైన ఆకుల శ్రీజ ఈ బృందంలో ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�