నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 ను�
ఫ్యాషన్ నగరి పారిస్లో మూడు వారాలుగా క్రీడా లోకాన్ని అలరించిన విశ్వక్రీడా పండుగకు తెరపడింది. ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా స్టేడియం లోపల కాకుండా ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభ వేడుకలతో మొదల�
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా(Manika Batra) ఓటమి పాలైంది. జపాన్కు చెందిన మియు హిరనో(Miu Hirano) ధాటికి నిలువలేక చేతులెత్తేసింది.
Manika Batra | భారీ ఆశలతో పారిస్కు వెళ్లిన భారత బృందం పతకాల రేసులో వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగో రోజు భారత్కు రెండో పతకం దక్కడంతో పాటు పలు క్రీడాంశాలలో మన అథ్లెట్లు విజయాలతో తదుపరి రౌండ్కు ముందంజ వేశారు.
విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ �