Jasprit Bumrah:ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెన్ను నొప్పితో అతను బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే అతను ఇటీవల ఆసియా కప్కు దూరం అయ్యా�
T20 World Cup | ‘టీ20 ప్రపంచకప్లో తనతోకలిసి రాహుల్ గాంధీనే ఓపెనింగ్ చేస్తాడని టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అవసరమైతే కోహ్లీ కూడా ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు’ అని ఆ యాంకర్ అనేశాడు.
Rishabh Pant | టీ20 ప్రపంచకప్ రోజురోజుకూ దగ్గరపడుతోంది. దీంతో అన్ని జట్ల కూర్పులపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. భారత అభిమానులు కూడా ఆడే 11 మందిలో ఎవరికి చోటు దక్కాలనే దానిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Virat Kohli | టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. అంతకు ముందు స్వదేశంలో ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరిస్ ఆడనున్నది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న
Virat Kohli | ఆసియా కప్ నుంచి భారత జట్టు సూపర్ 4 దశలోనే నిష్క్రమించినా.. ఈ టోర్నీలో స్టార్ ఆటగాడు కోహ్లీ అద్భుతమైన ఫామ్లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అంతేకాకుండా చివరి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన కోహ్ల�
India vs Pakistan T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయినట్లు ఐసీసీ తెలిపింది. అద
IND vs AUS | ఆసియా కప్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్నకు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో టీ20 సిరీసులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రార
T20 World Cup | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. పెద్దగా కొత్త నిర్ణయాలేమీ లేకుండా ఆసియా కప్ ఆడిన జట్టునే కంటిన్యూ చేశారు.
T20 World Cup | భారత జట్టు మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడతను. ఆ తర్వాత వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం �
T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న