స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది.
వచ్చే నెలలో సొంతగడ్డ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ�
Tilak Varma : గజ్జల్లో నొప్పితో తిలక్ వర్మ బాధపడుతున్నాడు. దీంతో అతనికి సర్జరీ చేశారు. దాని వల్ల అతను కివీస్తో జరిగే టీ20 సిరీస్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని ఆరోగ్యం గురించి బీసీసీఐ అప్డేట�
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్పై భారత మహిళల జట్టు గురిపెట్టింది. సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ దక్కించుక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పొట్టి పోరుకు వేళయైంది. ఇరు జట్ల ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు మంగళవారం కటక్లో తెరలేవనుంది. స్వదేశం వేదికగా ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ను �
Team India : స్వదేశంలో టెస్టు సిరీస్లో ఎదురైన వైట్వాష్కు దక్షిణాఫ్రికాపై వన్డే విక్టరీతో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లోనూ �
Sanju Samson : వన్డే సిరీస్ పట్టేసిన భారత జట్టు పొట్టి ఫార్మాట్లోనూ దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాలనుకుంటోంది. సంజూ శాంసన్(Sanju Samson)ను తీసుకుంటారా? లేదా? తెలియడం లేదు. వికెట్ కీపర్గా సంజూకు, జితేశ్ శర్మ (Jitesh Sharma) మధ్య పోట�
Shubman Gill : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మెడకు గాయంతో వన్డే సిరీస్కూ సైతం దూరమైన గిల్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు.. కివీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.