భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసా
శుక్రవారం కేరళలో అడుగుపెట్టిన కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతం గంభీర్ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మామూలుగా క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ, ఈసారి టీమిండియా సారథి సూర్య బాడీగా
సుమారు ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్తో తంటాలు పడి స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టచ్లోకి వచ్చిన భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ ర్యాంకుల్లోనూ సత్తాచాటాడు.
INDvNZ: భారత్తో జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నది. విశాఖ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది.
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది.
వచ్చే నెలలో సొంతగడ్డ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ�
Tilak Varma : గజ్జల్లో నొప్పితో తిలక్ వర్మ బాధపడుతున్నాడు. దీంతో అతనికి సర్జరీ చేశారు. దాని వల్ల అతను కివీస్తో జరిగే టీ20 సిరీస్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని ఆరోగ్యం గురించి బీసీసీఐ అప్డేట�
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్పై భారత మహిళల జట్టు గురిపెట్టింది. సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ దక్కించుక