స్వదేశంలో భారత జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే దక్షిణాఫ్రికా 3-0తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లో సఫారీ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజ
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకట
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగో టీ20
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20 పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది.
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించారు.
భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసా
శుక్రవారం కేరళలో అడుగుపెట్టిన కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతం గంభీర్ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మామూలుగా క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ, ఈసారి టీమిండియా సారథి సూర్య బాడీగా
సుమారు ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్తో తంటాలు పడి స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టచ్లోకి వచ్చిన భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ ర్యాంకుల్లోనూ సత్తాచాటాడు.