సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు.. కివీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు ని
భారత్, ఆస్ట్రేలియా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గురువారం రెండు జట�
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభ
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ వర్షం అంతరాయం కల్గించే సమయా�
మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్య�
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది.
భారత క్రికెట్లో అనూహ్య మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శుభ్మన్ గిల్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా భావిస్తున్న బోర్డు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ�
పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మాంచెస్టర్లో జరిగిన రెండో పోరులో ఆ జట్టు 20 ఓవర్లలోనే ఏకంగా 304 పరుగులు చేసి రికా�
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో సఫారీలపై ఉత్కంఠ విజయం సాధించింది.