దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో సఫారీలపై ఉత్కంఠ విజయం సాధించింది.
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా వరుసగా 8వ విజయంతో ఘనంగా ముగించింది. మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగిడిన ఆసీస్.. టెస్టులను క్లీన్స్వీప్ చేయగా తాజాగా టీ20 సిరీస్లోనూ ఐదింటికి ఐ�
జింబాబ్వే ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా హోరాహోరీగా ముగిసిన ఫైనల్లో కివీస్.. 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్ర
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవ�
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్పై 8 వి
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఆ జట్టు.. తాజాగా ఆతిథ్య జట్టుతో మొదలైన టీ20 సిరీస్లోనూ శుభారంభం చేసింది.
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్.. శుక్రవారం హరారేలో జరిగిన తమ రెండో పోరులో జింబాబ్�
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఆడిన తొలి మ్యాచ్లోనే గెలుపు బోణీ కొట్టింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్.. 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిక�
ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్�
శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్.. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుం
ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో బంగ్లా 83 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో లంక 15.2 ఓవర్
స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్లో చిత్తుగా ఓడిన పాక్.. అదే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నది. హమిల్టన్ �