భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పొట్టి పోరుకు వేళయైంది. ఇరు జట్ల ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు మంగళవారం కటక్లో తెరలేవనుంది. స్వదేశం వేదికగా ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ను �
Team India : స్వదేశంలో టెస్టు సిరీస్లో ఎదురైన వైట్వాష్కు దక్షిణాఫ్రికాపై వన్డే విక్టరీతో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లోనూ �
Sanju Samson : వన్డే సిరీస్ పట్టేసిన భారత జట్టు పొట్టి ఫార్మాట్లోనూ దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాలనుకుంటోంది. సంజూ శాంసన్(Sanju Samson)ను తీసుకుంటారా? లేదా? తెలియడం లేదు. వికెట్ కీపర్గా సంజూకు, జితేశ్ శర్మ (Jitesh Sharma) మధ్య పోట�
Shubman Gill : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మెడకు గాయంతో వన్డే సిరీస్కూ సైతం దూరమైన గిల్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు.. కివీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు ని
భారత్, ఆస్ట్రేలియా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గురువారం రెండు జట�
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభ
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�