ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ వర్షం అంతరాయం కల్గించే సమయా�
మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్య�
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది.
భారత క్రికెట్లో అనూహ్య మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శుభ్మన్ గిల్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా భావిస్తున్న బోర్డు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ�
పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మాంచెస్టర్లో జరిగిన రెండో పోరులో ఆ జట్టు 20 ఓవర్లలోనే ఏకంగా 304 పరుగులు చేసి రికా�
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో సఫారీలపై ఉత్కంఠ విజయం సాధించింది.
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా వరుసగా 8వ విజయంతో ఘనంగా ముగించింది. మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగిడిన ఆసీస్.. టెస్టులను క్లీన్స్వీప్ చేయగా తాజాగా టీ20 సిరీస్లోనూ ఐదింటికి ఐ�
జింబాబ్వే ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా హోరాహోరీగా ముగిసిన ఫైనల్లో కివీస్.. 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్ర
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవ�