కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌక 12 రోజుల విహారయాత్రలో భాగంగా 4,600 మంది ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి బయలు దేరింది. సముద్రంలో సగం దూరం వెళ్లాకా షిప్లో భారీగా కరోనా పాజి�
T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై విజయం సాధించి ఫ�
వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాల్లో మొదటిసారిగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉన్నదని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిట�
Indian student stabbed:ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి చేశారు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో పీహెచ్డీ చేస్తున్న శుభమ్ గార్గ్ను 11 సార్లు కత్తితో పొడిచారు. అక్టోబర్ ఆరవ తేదీన ఆ అటా�
దివంగత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ రాసిన ఓ లేఖను అత్యంత రహస్యంగా భద్రపరిచారు. 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాసిన ఆ లేఖలో ఏముందో తెలుసుకోవాలంటే 2085 వరకు ఆగాల్సిందే.
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రజలు ఇవాళ జాతీయ ఎన్నికల్లో ఓటేస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ప్రధాని స్కాట్ మారిసన్, లేబర్ నేత ఆంథోనీ అల్బనీస్ మధ్య తీవ్రంగా పో�
ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్ఫీల్డ్ (సిడ్నీలో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (Strathfield Council) తో భేటీ అయ్యారు. ఈ సందర్భం�
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదానాలు, అన్నదానాలు నిజామాబాద్ జిల్లా పొతంగల్లో 80 మందికి సైకిళ్లు పంపిణీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఫ్లెక్సీ ముంబైలోని గేట్ ఆఫ్ ఇండియా వద్ద వైభవంగా సంబురాలు ఆస్ట్రేలియా�
సిడ్నీ: రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం మన సొంతం.. అంతేకదా ఇప్పటివరకు మనకు తెలిసింది. అయితే రోజూ ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మధుమేహం బారిన పడుతామని తాజా అధ్యయనం చెబుతున్నది. రోజుకు 50 గ్రాముల కన్నా ఎక్కువ
సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఐదేండ్ల బాలుడు తన తండ్రి ఫోన్ నుంచి రూ 64,900 విలువైన ఐస్క్రీంలు, కేక్లు ఆర్డర్ చేసి వాటిని తండ్రి కార్యాలయానికి రప్పించాడు. తండ్రి ఫోన్లో గేమ్ ఆడుతూ బాలుడు ఈ ఆర్డర్ చేశాడు. 14 జా�