Suspicious Death | మెదక్ మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సంజీవ్ అనుమానాస్పద మృతిపై పట్టణ పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తనను ఇద్దరు అధికారులు, ఒక సహ ఉద్యోగి వేధిస్�
బోరబండ బస్ టెర్మినల్ సమీపంలోని ఓ మద్యం దుకాణానికి ఎదురుగా శనివారం ఉదయం ఫుట్పాత్ మెట్లపై ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు అక్కడికి చేరుక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని యోధ సూపర్ స్పెషాలి టీ హాస్పిటల్లో స్టాఫ్నర్సుగా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పదంగా శనివారం మృతి చెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకా రం.. భూపాలపల్లి పట్టణంలోన�
ఫిలిప్పిన్స్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలో
Nursing Student | హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఏసీపీ శ్రీకాంత్(ACP Srikanth) స్పందించారు. సోమవారం ఉదయం 4 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే పోలీసులు హోటల్ రూం వెళ్లి చ
హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా.. బాధిత కుటుంబాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర�
హనుమకొండ నక్కలగుట్టలోని వైబ్రెంట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృ తి చెందింది. దీంతో గురువారం కుటుంబసభ్యులు, డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలే�
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లికి చెందిన కొంపల్లి సోమయ్య, స్వరూప దంపతుల చిన్న కూతురు సరస్వతి(10) పెన్పహాడ్ మండలం దోసపహాడ్ పూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది.
అనుమానాస్పదస్థితిలో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం ప్రశాంత్నగర్లో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే& సిద్ధిపేటకు చెందిన రంగాచారి (45) నిట్ కళాశాలలో మెటలర�
ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది. కొణిజర్ల మండలం సి
Mallika Rajput | ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని, సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.