Suryapet | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీ(Lorry)ని అతివేగంగా వచ్చిన కారు(Car) వెనుక నుండి ఢీకొట్టడం�
కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని
MLA Jagadish Reddy | : తాము అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు యువత విశ్రమించకూడదు అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. ఐటీ హబ్(IT Hub)లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్, షా�
అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ�
MLA Jagadish Reddy | మానవులు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు(Jesus Christ) చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) తెలిపారు. సూర్యాపేటలోని లివింగ్ గాడ్ బాప్టిస్ట్ చర్చిలో
MLA Jagdish Reddy | ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లో సంతోషి మ
సూర్యాపేట ఎమ్మెల్యేగా మరోమారు విజయం సాధించిన గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ నాగారం మండల నాయకులు గురువారం మండల కేంద్రంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ఆయన ఇంట్లో కలిసి స్వీట్లు తినిపి�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని మాచారంలో ఇటీవల నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగం
TS Assembly Elections | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై ఆయన 4,238 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
నారు అమ్మకాలతో రైతన్నలు లాభాలు గడిస్తున్నారు. సూదూర ప్రాంతాలైన నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి రామాయంపేటలో ప్రతివారం జరిగే బుధవారం సంతకు వివిధ రకాల నా�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు తాయిలాల ప్రక్రియకు తెరలేపారు. గట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా రూపొందించే ప్రహసనం క�